Hindi Vs Marati at Maharashtra

మరాఠా ఉద్యోగుల్లో హిందీ మంట – మహారాష్ట్రలో హిందీ పరీక్ష వివాదం

సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ అగ్గి రాజేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా హిందీ పరీక్ష పాస్ కావాలన్న నిబంధన మరాఠా గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం పరీక్ష కాదు… తమ భాషా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర అంటూ జనం రోడ్డెక్కారు. తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో జూన్ 28న జరగాల్సిన పరీక్షను ప్రభుత్వం అత్యవసరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఏమిటీ హిందీ పరీక్ష గొడవ?మహారాష్ట్రలో ప్రభుత్వ…

Read More

ముంచి ముంచి కొడతాం..బీజేపీ ఎంపీకి రాజ్ థాకరే స్ట్రాంగ్ వార్నింగ్

సహనం వందే, ముంబై: మరాఠీ మాట్లాడే వారిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మరాఠీ ప్రజలపై దాడులు చేస్తామంటూ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తీవ్రంగా స్పందించారు. దూబే మరాఠీ సమాజాన్ని అగౌరవపరిచారని ఆయన మండిపడ్డారు. తమను రెచ్చగొడితే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు. ‘ఎక్కడికి వెళ్లినా మరాఠీ మాట్లాడండి’మరాఠీ ప్రజలను మేమిక్కడ పటక్ పటక్ కే…

Read More