
అధిక వడ్డీ చూపి వేల కోట్లు దోపిడి
సహనం వందే, హైదరాబాద్: లక్షలాది మంది అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ మోసానికి సూత్రధారి, ఫాల్కన్ సీఈవో యోగేందర్ సింగ్ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా రూ. 4,215 కోట్ల మేర దేశవ్యాప్తంగా పలువురిని నిలువునా ముంచిన ఈ కుంభకోణం దేశ ఆర్థిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. చార్టర్డ్ ఫ్లైట్లో చిక్కిన మోసగాడు!దుబాయ్కు పారిపోయిన యోగేందర్ సింగ్……