‘ఎనభై’ ఏళ్ల టీనేజర్లు – మెదడులో మారని పదును!
సహనం వందే, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ మెదడు క్షీణించడం ప్రకృతి సహజం. మతిమరుపు రావడం సర్వసాధారణం. కానీ కొందరి మెదళ్లు మాత్రం ‘ఎనభై‘ ఏళ్ల వయసులోనూ 30-50 ఏళ్ల నాటి చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది మానవ మేధస్సు పరిణామక్రమంలోనే ఒక అద్భుతమైన మలుపుగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. వినూత్న పరిశోధననేచర్ జర్నల్లో గురువారం ఒక సంచలన పరిశోధనా పత్రం వెలువడింది. వృద్ధాప్యంలోనూ మెదడులో కొత్త కణాలు…