కుసుమ్ రాణి: ఢిల్లీ డ్రగ్ కోటకు మహా’రాణి’

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సుల్తాన్‌పురి గల్లీల్లో దాగిన ఓ రహస్య మాదకద్రవ్యాల సామ్రాజ్యం గుట్టు రట్టయింది. 52 ఏళ్ల కుసుమ్ రాణి అనే మహిళ హెరాయిన్ అక్రమ రవాణాను నడిపిన ఈ భారీ వ్యవస్థను పోలీసులు ఛేదించారు. ఆమె తెలివితేటలు, గూఢచర్య పద్ధతులు, గండికోటలా మార్చిన ఇల్లు పోలీసులను సైతం విస్మయపరిచాయి. మార్చిలో ఆమె కొడుకు అమిత్ అరెస్టు తర్వాత కుసుమ్ పరారీ కాగా, దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన ఆమె ఆస్తులను పోలీసులు…

Read More