దీపావళికి ’14 లక్షల కోట్ల’ మెరుపులు – ఊహించని స్థాయిలో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్:ఈ దీపావళి పండుగ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కావడం లేదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే ఉత్సవంగా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం… ఈ ఫెస్టివ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా జరిగే మొత్తం ఖర్చు రూ.12 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మధ్య ఉండనుంది. జీఎస్‌టీ తగ్గింపులు, ఆదాయపు పన్ను ఉపశమనం, తక్కువ వడ్డీ రేట్లు, కోవిడ్ తర్వాత పెరిగిన కొనుగోలు డిమాండ్ వంటి అంశాలు భారీ బిజినెస్…

Read More