
బ్లడ్ మ్యాచ్ – దేశం బాధలో ఉంటే పాక్ తో క్రికెట్ ఆటలేంటి?
సహనం వందే, హైదరాబాద్:ఏప్రిల్ రెండో తేదీన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అమాయకులైన 26 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దేశం ఇంకా ఆ దుర్ఘటన షాక్లోంచి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లకు అనుమతి ఇవ్వడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నినదిస్తుంటే క్రికెట్ మైదానాల్లో పాకిస్తాన్తో చేతులు…