Luxury Houses

సామాన్యులు గృహ ‘హీనులు’ – కుబేరులే లక్ష్యంగా ఖరీదైన ఇళ్ళ నిర్మాణాలు

సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కేవలం ధనికులను లక్ష్యంగా చేసుకుని విలాసవంతమైన భవనాలనే నిర్మిస్తోంది. సామాన్యులకు అవసరమైన తక్కువ ధర ఇళ్ల నిర్మాణంపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టడం లేదు. లాభాల వేటలో పడి పేద ప్రజల కనీస అవసరాలను పాలకులు, బిల్డర్లు పూర్తిగా విస్మరిస్తున్నారు. దీనివల్ల నగరాల్లో మురికివాడలు పెరిగిపోతున్నాయి. ఆదాయ అసమానతలు పెరగడానికి ఈ గృహ సంక్షోభమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీలలో దారుణ పరిస్థితులుభారతదేశ రాజధాని…

Read More