
ప్రతీ కులానికి గ్రేడింగ్ … 242 కులాలకు…
సహనం వందే, హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే గణాంకాల ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతి కులానికి గ్రేడింగ్ ఇచ్చింది. సర్వే వివరాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన అనంతరం రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. పది రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర…