బ్రెయిన్ హ్యాకింగ్ – డిస్కవరేటివ్ టెక్నాలజీకి చైనా శ్రీకారం
సహనం వందే, హైదరాబాద్: చైనా బిలియనీర్ ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మనిషి మెదడు ఎలా ఆలోచిస్తుందో అదే ఆలోచనా విధానాన్ని యంత్రాలకు నేర్పించే డిస్కవరేటివ్ ఏఐ ప్రయోగం ప్రారంభించారు. ఒక శాస్త్రవేత్త ప్రయోగం చేసే సమయంలో మెదడు ఎలా పనిచేస్తుందో ఏఐ విశ్లేషిస్తుంది. ఆ తర్కాన్ని అల్గోరిథమ్ రూపంలోకి మార్చి అదే విధంగా యంత్రం ఆలోచించేలా రూపొందిస్తారు. ఇది విజయవంతమైతే శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించవచ్చని నిపుణులు…