BJP

దేశం కాషాయమయం – కమల వికాసం… బీజేపీ ప్రస్థానం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయ చరిత్రలో 1980 ఏప్రిల్ 6 ఒక కీలక మలుపు. జనసంఘ్ వారసత్వంతో మొదలైన ప్రయాణం 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. నిన్నటి అపహాస్యం నుంచి నేటి అఖండ ఆధిపత్యం దాకా సాగిన ఈ ప్రస్థానమే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కథ. కేవలం ఇద్దరు సభ్యులతో పార్లమెంటులో అడుగుపెట్టిన ఒక సాధారణ పార్టీ నేడు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి చేరింది. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కాషాయదళం…

Read More