Appalanaidu Speech on Amaravathi at Parliament

అమరావతికి అప్పలనాయుడు హారతి – లోక్‌సభలో విజయనగరం ఎంపీ కలిశెట్టి గళం

సహనం వందే, న్యూఢిల్లీ: మట్టికి మనిషికి మధ్య ఉండే బంధం రక్త సంబంధం కంటే పవిత్రమైనది. కన్నతల్లికి బిడ్డకు ఉండే పేగు బంధం లాంటిది రైతుకు తన నేలతో ఉండే అనుబంధం. కానీ ఆ మట్టినే నమ్ముకున్న రైతుల కన్నీరు గత పాలకుల పతనానికి పునాది అయింది. నేడు ఆ కన్నీటి చుక్కల నుంచి అమరావతి మళ్ళీ చిగురిస్తోంది. నవ్యాంధ్ర భవిష్యత్తు కోసం ప్రాణప్రదమైన భూమిని ధారపోసిన రైతుల గాథ ఇది. అమరవీరుల త్యాగాల పునాదిలోక్‌సభ సాక్షిగా…

Read More