కూలిన రెక్కలు… మారిన లెక్కలు! – అజిత్ పవార్… వైఎస్ మరణాల సారూప్యత
సహనం వందే, హైదరాబాద్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఈ దుర్ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని గుర్తు చేస్తోంది. నాటి హెలికాప్టర్ ప్రమాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది. ఒక మహానేత నిష్క్రమణతో ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ పార్టీ కాంగ్రెస్ కనుమరుగైంది. నల్లమల అడవిలో విషాదం2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న బెల్…