ఇండియాకు ‘బొద్దింకల’ నాయకుడు – కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దిప్కే రాక
సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ కుప్పకూలుతోంది. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస తప్పిదాలు కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ కీలక తరుణంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే రంగంలోకి దిగారు. అధికార పీఠాన్ని కదిలించేలా ఈ నెల 6న భారత్కు తిరిగి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం నిరసనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రశ్నార్థకమైన పరీక్షల వ్యవస్థదేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న…