
మ్యాచ్ టాప్… మ్యాథ్స్ వీక్
సహనం వందే, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, కొన్నేళ్ల క్రితం నాటి విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల జాబితా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్కుల జాబితాను ఐఏఎస్ అధికారి జితిన్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మార్కుల జాబితాలో…