నారీ… రణభేరీ

సహనం వందే, న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో, భారత సైన్యంలోని మహిళా అధికారులు ముందంజలో నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మే 7న న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, ఈ ఆపరేషన్ విశేషాలను వెల్లడించారు. ఒక ప్రధాన సైనిక చర్య గురించి ఇద్దరు మహిళా అధికారులు స్వయంగా మీడియాకు వివరించడం దేశ…

Read More