Raghavulu Member of the Telangana bar Council

తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా రాఘ‌వులు

సహనం వందే, హైదరాబాద్‌: తెలంగాణ బార్‌కౌన్సిల్‌ ఎన్నికల్లో రాఘ‌వులు దేవ‌ళ్ల విజయం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల ఫలితాలను తాజాగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఈ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మొత్తం 55 మంది మహిళలతోపాటు 203 మంది పోటీచేశారు. ఓట్ల లెకింపు ప్రక్రియ ఫిబ్రవరి 10న ప్రారంభంకాగా… 23 మంది బార్‌ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక ప్ర‌క్రియ మంగ‌ళ‌వారంతో పూర్త‌య్యింది. మంగ‌ళ‌వారం వెలువడిన ఫలితాల్లో రాఘ‌వులు దేవ‌ళ్ల విజయం సాధించారు. ఆయన ఇంతకుముందు…

Read More