ఓటేశాక పెట్రో వాత – ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరల పెంపు
సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి చల్లారకముందే కేంద్రం తన అసలు రూపాన్ని చూపించింది. ఓట్లు వేయించుకునే వరకు ధరల జోలికి వెళ్లని సర్కార్ ఇప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడింది. అటు పెట్రోల్ ధరలు పెంచుతూ.. ఇటు పసిడిపై ఆంక్షలు విధిస్తూ మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా గొంతు నులిమేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల స్టంట్ ముగిసిందిదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం తన అసలు వ్యూహాన్ని అమలులోకి…