ప్రైవేట్ కొరియర్లలో ‘నీట్’ పేపర్ – జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాల్లో తరలింపు
సహనం వందే, హైదరాబాద్: లక్షలాది మంది విద్యార్థుల మెడికల్ కలలను మాఫియా సర్వనాశనం చేస్తుంది. నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలు దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. 2024లో రాధాకృష్ణన్ కమిటీ బయటపెట్టిన నివేదిక పరీక్ష నిర్వహణలోని కుళ్ళును ఎండగట్టింది. రవాణా నుంచి నిల్వ వరకు ప్రతి చోటా అవినీతి ఏరులై పారుతోంది. ఈ దారుణాలపై విశ్లేషణ మీకోసం. జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాల్లో తరలింపు…ప్రశ్నపత్రాల రవాణా తీరు అత్యంత దారుణంగా ఉందని రాధాకృష్ణన్ కమిటీ తేల్చింది….