Madhavilatha Airport issue

మంత్రం మధ్యలో ముస్లిం – విమానాశ్రయంలో మాధవీలత దుర్గాసూక్తం

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఒకవైపు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకుంటున్న ఇతర మతస్థులు… మరోవైపు కెమెరా ముందు గట్టిగా మంత్రాలు పఠిస్తున్న బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత. ఈ దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా మతపరమైన హక్కులు, రాజకీయ ఉద్దేశాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం భక్తి ప్రదర్శన మాత్రమేనా లేక వ్యూహాత్మకమైన చర్యనా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విమానాశ్రయంలో మంత్రోచ్ఛారణఢిల్లీ…

Read More