US Panel Report - Hindu Phobic

మత స్వేచ్ఛకు మరణశాసనం – భారత్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకం!

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో లౌకికవాదం పునాదులు కదులుతున్నాయని ప్రపంచ దేశాలు గొంతెత్తుతున్నాయి. మైనారిటీల రక్షణ విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యాల నివేదికలు భారత్‌ను దోషిగా నిలబెడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో మతం పేరుతో రక్తపాతం పారుతోందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నివేదికలో ‘ప్రత్యేక ఆందోళన’అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ తన…

Read More
Minorities issue

మతం.. మైనారిటీలు ఖతం – జాతీయ మైనారిటీల కమిషన్ వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశం లౌకిక రాజ్యమని రాజ్యాంగం చెబుతున్నా నేడు పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. అధికారం అండతో పెచ్చరిల్లుతున్న రాజకీయ మతవాదం దేశ ఐక్యతను దెబ్బతీస్తోంది. ముస్లింలను శత్రువులుగా చూపిస్తూ… క్రిస్టియన్లను మత మార్పిడి దొంగలుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ఈ హింసాకాండ వెనుక బలమైన రాజకీయ ఎజెండా ఉందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. పెరిగిన భయం…దేశంలో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ మైనారిటీల కమిషన్ లెక్కల ప్రకారం 2024లో మొత్తం 1390 ఫిర్యాదులు వచ్చాయి….

Read More