విమానమెక్కిన చిన్నారుల ఆత్మలు…. మినాబ్ – 168 ఫ్లైట్ ఎక్కిన దౌత్య బృందం
సహనం వందే, హైదరాబాద్: దౌత్యం అంటే కేవలం సూట్లు వేసుకున్న వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కావు. అది కొన్నిసార్లు ఒక పసిపాప చేతిలో ఉండాల్సిన విరిగిపోయిన కలర్ పెన్సిల్. ఇరాన్ నాయకులు ప్రయాణించిన ఆ విమానం ఇప్పుడు కేవలం మేఘాల మధ్య సాగడం లేదు. అది 168 మంది చిన్నారుల మౌన రోదనను మోస్తూ పాకిస్థాన్ వైపు దూసుకుపోయింది. ఆ సీట్ల మధ్య మనుషుల కంటే ఎక్కువగా ఆరిపోయిన ప్రాణాల తాలూకు ఆఖరి గుర్తులు ఉన్నాయి. విమానమెక్కిన…