Lokesh Dinner to MP

లోకేష్ విందులో కలిశెట్టి భావోద్వేగం -ఎంపీ కుటుంబంతో ఆత్మీయ బంధం

సహనం వందే, అమరావతి: రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు ఒకవైపు ఉంటే మానవీయ సంబంధాలు మరోవైపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సరిగ్గా ఇలాంటి అరుదైన దృశ్యానికే వేదికైంది. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం ద్వారా లోకేష్ సరికొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపారు. కుటుంబాల కలయిక…ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సోమవారం రాత్రి ఒక వినూత్న వేడుకకు సాక్ష్యంగా…

Read More

ఆంధ్రప్రదేశ్ ‘ముఖ్య’-మంత్రి – ప్రభుత్వంలో లోకేష్ నామజపం

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు మంత్రి లోకేష్ హవా నడుస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్నిచోట్లా లోకేష్ చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు పార్టీ ఎంపీలను తనతో పాటు బీహార్ కు తీసుకువెళ్లి ఎన్డీఏ కూటమికి ప్రచారం కూడా చేసి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పైన కూడా లోకేష్ పట్టు సాధిస్తున్నారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో…

Read More