గంగలో ‘బిర్యానీ’ – కాశీలో ఇఫ్తార్ విందు కల్లోలం
సహనం వందే, వారణాసి: పవిత్ర గంగా నది సాక్షిగా సాగిన ఒక విందు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఆకలి తీర్చుకోవడం నేరమా లేక నదీ గర్భంలో నిబంధనలు ఉల్లంఘించడం పాపమా అన్న చర్చ మొదలైంది. రాజకీయం, మతం కలగలిసిన ఈ ఉదంతం చివరకు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కడం గమనార్హం. పడవపై విందు రాజకీయంఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని గంగా నదిలో పడవపై ఇఫ్తార్ విందు జరిగింది. కొంతమంది యువకులు కలిసి పడవలో కూర్చుని చికెన్…