దీదీ శిష్యుడే బెంగాల్ ముఖ్యమంత్రి – తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు
సహనం వందే, పశ్చిమబెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉండి… అదే తృణమూల్ కాంగ్రెస్ను మట్టికరిపించిన ధీశాలి సువేందు అధికారి. భారతీయ జనతా పార్టీ తరఫున తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ విజయ ప్రస్థానం వెనుక ఉన్న కీలక విశేషాలు ఇవే. నందిగ్రామ్ గడ్డపై నవ చరిత్రసువేందు అధికారి అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక ప్రకంపన. మమతా…