BJP Next Target Telangana

తెలంగాణే బీజేపీ తదుపరి టార్గెట్ – ఈ నెల మోదీ రాకతో మారనున్న సీన్

సహనం వందే, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి చల్లారకముందే దేశ రాజకీయాల్లో మరో సంచలనం మొదలైంది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న తరుణంలో బీజేపీ తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించింది. దక్షిణాది కోటను బద్ధలు కొట్టడమే ధ్యేయంగా అమిత్ షా బృందం సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తూ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తోంది. వ్యూహానికి పదునుతెలంగాణ రాష్ట్రం ఇప్పుడు బీజేపీకి అత్యంత ప్రధానమైన లక్ష్యంగా మారింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు…

Read More