Industralists Bank Loans

‘దివాళా’కోరు చట్టం – 10 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము దోపిడీ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో దివాళా చట్టం ఒక వింత యంత్రంలా మారింది. కంపెనీలను కాపాడాల్సిన ఈ చట్టం.. బడా పారిశ్రామికవేత్తలకు ఆస్తులను దోచిపెట్టే సాధనంగా మారింది. బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పులు తీసుకున్న కంపెనీలు దివాళా తీస్తుంటే అవే కంపెనీలను అత్యంత తక్కువ ధరకు కొట్టేస్తూ కొద్దిమంది ధనవంతులు మరింత బలపడుతున్నారు. ప్రజా ధనాన్ని బలిపీఠం మీద పెడుతూ జరుగుతున్న ఈ కార్పొరేట్ దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం. పది…

Read More

సుబ్బిరామిరెడ్డి… రూ. 5,700 కోట్ల లూటీ – మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంకులు

సహనం వందే, హైదరాబాద్:సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. ఆయన కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్టు కంపెనీ దివాలా తీసిందన్న సాకుతో ఏకంగా రూ. 5,700 కోట్లను మాఫీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన రాజకీయ నేతల అవినీతికి పరాకాష్ట. బ్యాంకులు కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుబ్బిరామిరెడ్డి కంపెనీ రూ. 8,100 కోట్లకు పైగా తీసుకున్న రుణంలో…

Read More