చైనాలో అశోకుడి ఆలయం – భారతీయ చక్రవర్తి పేరుతో గుడి
సహనం వందే, హైదరాబాద్: వేల మైళ్ల దూరం.. మంచు కొండల అవతలి తీరం.. అక్కడ వినిపిస్తోంది అశోక ధర్మఘోష. చైనాలో నింగ్బో నగరం ఒక అపురూప రహస్యానికి నిలయం. 1700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కేవలం కట్టడం కాదు.. అది భారత్, చైనా దేశాల మధ్య ఉన్న ప్రాచీన ఆధ్యాత్మిక వారధికి నిలువెత్తు సాక్ష్యం. నింగ్బోలో నిలిచిన అశోకుడుచైనా గడ్డపై ఒక భారతీయ చక్రవర్తి పేరుతో ఆలయం ఉండటం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది…