ఏపీలో సైకిళ్లపై సవారీ – బాబు బాట.. కాలుష్యానికి టాటా
సహనం వందే, అమరావతి: నవ్యాంధ్రలో సరికొత్త పాలన పరుగులు తీస్తోంది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాలకు విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాహసోపేతమైన అడుగు వేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వనరులను కాపాడుకోవడమే లక్ష్యంగా ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ఆంధ్రప్రదేశ్ సచివాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్…