ఏసీ అలవాటు కిడ్నీకి చేటు – చల్లని గది… రాళ్ల నిధి
సహనం వందే, హైదరాబాద్: వేసవి భానుడు భగభగలాడుతుంటే జనం ఏసీ గదుల్లోకి పారిపోతున్నారు. కానీ ఆ చల్లని గాలి కింద కూర్చుంటే ప్రాణాలు సేఫ్ అని అనుకుంటే పొరపాటే. బయట ఎండలు మండటం ఒకెత్తయితే లోపల చల్లదనం కిడ్నీలను రాళ్లమయం చేస్తోంది. చెమట పట్టని శరీరం లోలోపల విషాన్ని నింపుకుంటోంది. అందుకే ఇప్పుడు ఏసీ గదులే కిడ్నీ స్టోన్లకు అసలైన కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. చల్లదనం వెనుక ప్రమాదంవేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి మనం ఏసీని ఆశ్రయిస్తున్నాము….