
‘న్యాయమూర్తికి అంత హక్కుందా?’
సహనం వందే, ఢిల్లీదేశంలో న్యాయవ్యవస్థకు, చట్టసభలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనూహ్యంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన ఒక పాత వీడియోను తెరపైకి తెచ్చింది. ఈ వీడియోలో ఇందిరా గాంధీ న్యాయవ్యవస్థ అధికార పరిధిని ప్రశ్నిస్తూ, 1975 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అత్యాచారాల విచారణ కోసం ఏర్పాటు చేసిన షా కమిషన్ను తప్పుబడుతున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న…