Pawan Kalyan Politics

పవన్ మెరుపు… ఎందుకీ ఉలుకు – ఫాంహౌస్ వివాదాన్ని పక్కదారి పట్టించే చర్య!

సహనం వందే, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు. ఫామ్ హౌస్ వివాదం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల వరకు అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆంధ్ర రాజకీయ పరిమితులను అధిగమించి, సరిహద్దులు దాటి ఆయన చేస్తోన్న ఈ రాజకీయ విన్యాసాలు వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి? రగిలిన వివాదాల మంటలుపవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు వివాదాల వలయం…

Read More
Telangana Retired Employees Health Cards

రిటైర్డ్ ఉద్యోగుల గోడు – సర్కారు హెల్త్ కార్డుల సందిగ్ధం

సహనం వందే, హైదరాబాద్: జీవితకాలం కష్టపడి సమాజానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు ఇప్పుడు ఆసుపత్రుల గడపల ముందు నిస్సహాయంగా నిలబడుతున్నారు. ప్రభుత్వ హెల్త్ కార్డులు చేతికి వస్తున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవి చెల్లుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల హామీలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య నలిగిపోతున్న వృద్ధుల ఆవేదన, సర్కారు తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్లాస్టిక్ కార్డుల మాయాజాలంతెలంగాణ ప్రభుత్వం జూన్ 2న కొత్త హెల్త్ కార్డులను పంపిణీ చేయడానికి వేగంగా ఏర్పాట్లు…

Read More
Student Suicides

శ్మశానాల వైపు విద్యార్థులు – ప్రతిరోజూ 40 మంది విద్యార్థుల ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో చదువుల ఒత్తిడి విద్యార్థుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ప్రతిరోజూ దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం దేశంలో ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. పుస్తకాల మోత, పరీక్షల భయం, తల్లిదండ్రుల ఆకాంక్షలు వెరసి యువత భవిష్యత్తును క్లాస్‌రూమ్‌లలోనే చిదిమేస్తున్నాయి. మరణమృదంగంభారత జాతీయ నేర రికార్డుల బ్యూరో తన 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రమాదకర మరణాలు, ఆత్మహత్యలపై అత్యంత కలచివేసే నిజాలను బయటపెట్టింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 40…

Read More
Jonna Rotis

హైదరాబాదులో జొన్న రొట్టె జైత్రయాత్ర – పేదవాడి కూడు ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్

సహనం వందే, హైదరాబాద్: బిర్యానీల నగరంలో ఇప్పుడు జొన్న రొట్టెల జాతర నడుస్తోంది. రాత్రి వేళల్లో పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ తిని విసిగిపోయిన భాగ్యనగర వాసులు ఇప్పుడు ఆరోగ్యకరమైన సిరిధాన్యాల వైపు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా భావించిన ఈ గ్రామీణ వంటకం… ఇప్పుడు హైటెక్ సిటీ కార్పొరేట్ ఉద్యోగుల ప్లేట్లలో హాట్ కేకుల్లా మారి సరికొత్త ఆహార విప్లవాన్ని సృష్టిస్తోంది. నగరంలో మారిన ట్రెండ్హైదరాబాద్ అంటేనే బిర్యానీకి కేరాఫ్ అడ్రస్. కానీ ఐటీ కల్చర్…

Read More
Google Search

వెబ్‌సైట్లు ఇక కనుమరుగు – గూగుల్ సెర్చ్ ఇంజనుకు చరమగీతం!

సహనం వందే, హైదరాబాద్: వినియోగదారుడు వెతుక్కుంటూ వెళ్లే ఒక అందమైన ప్రపంచం ఇంటర్నెట్. కానీ గూగుల్ ప్రవేశపెట్టిన కొత్త మార్పులు ఆ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నాయి. సమాచారం కోసం మనం వెబ్‌సైట్లలోకి వెళ్లకుండా కృత్రిమ మేధతో కూడిన సమాచారమే మన ముందుకు వచ్చేలా గూగుల్ చేస్తున్న ప్రయత్నం ఇంటర్నెట్ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈ సాంకేతిక సంక్షోభంపై లోతైన విశ్లేషణ. గూగుల్ మార్పుల గుత్తాధిపత్యంప్రపంచవ్యాప్తంగా సమాచార శోధనకు చిరునామాగా మారిన గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో తీసుకొచ్చిన…

Read More
South Youth Politics

సౌత్ లో యూత్ సెన్సేషన్ – దక్షిణాది పాలిటిక్స్: కుర్రాళ్ల కేక

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాలంటే ఒకప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేసే కాలక్షేపం. తెల్ల జుట్టు, ముడతలు పడిన ముఖాలే పవర్ సెంటర్లుగా ఉండేవి. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. 50 ఏళ్ల లోపు రాజకీయ కుర్రాళ్లే ఇప్పుడు రాజ్యాధికారాన్ని శాసిస్తున్నారు. వెండితెర రికార్డులను తిరగరాసిన హీరోల నుంచి విదేశాల్లో చదువుకున్న వారసుల దాకా అంతా పవర్ పాలిటిక్స్‌లోకి దూసుకొచ్చారు. తమిళనాడులో దళపతి ప్రభంజనంతమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. వెండితెర…

Read More
Mode at Telangna

తెలంగాణలో గుజరాత్ మోడల్ చిచ్చు – మోడీ, రేవంత్ సంభాషణలతో రాజకీయ వేడి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు గుజరాత్ మోడల్ చిచ్చు రేపుతుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ… కేవలం నిధుల విజ్ఞప్తిగా కాకుండా ఒక లోతైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. అభివృద్ధి మంత్రం చాటున దాగి ఉన్న రాజకీయ అంతరార్థాలను విశ్లేషకులు ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అభివృద్ధి బెంచ్ మార్క్తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో…

Read More
Hyderabad Life Style

హైదరాబాద్ నగరపు ఆత్మకథ – కోటీశ్వరుల కోటలు… ఐటీ కొలువుల మేడలు

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే కేవలం పుట్టడం, చావడం కాదు… మనం ఎక్కడ నివసిస్తున్నాం అనే చిరునామా కూడా మన కథను చెబుతుంది. హైదరాబాద్ ఒక అద్దాల నగరం. ఇక్కడ కొందరికి ఆకాశం అందుబాటులో ఉంది. మరికొందరికి నేల కూడా భారమే. భాగ్యనగరపు వీధుల గుండా ప్రయాణిస్తుంటే మనిషి విలువను అతని చిరునామా నిర్ణయిస్తుందనిపిస్తుంది. జుబ్లీహిల్స్: అదృష్టం రాసిన చిరునామాజుబ్లీహిల్స్, బంజారాహిల్స్ వీధుల్లో నడుస్తుంటే అక్కడ గాలిలో కూడా ఐశ్వర్యం పరిమళిస్తుంది. ఇవి కేవలం అల్ట్రా…

Read More
Housing Plots to Journalists

నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్లు – మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హామీ

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాల కాలంగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు సొంతింటి కల సాకారం కాబోతోంది. కలం వీరుల పోరాటానికి కాలం కలిసి వస్తోంది. న్యాయవివాదాల సుడిగుండంలో చిక్కుకున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు సర్కారు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది. జూన్ 2వ తేదీ నాటికి ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తామని ప్రకటించి జర్నలిస్టుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. పొంగులేటి కీలక ప్రకటనరాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఒక కీలక భేటీ జరిగింది….

Read More
Telangana Medicines Scam

మందులు మింగేసిన వందల కోట్లు – 390 కోట్ల విలువైన ఔషధాలు మట్టిపాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య రంగంలో మెడిసిన్ కొనుగోళ్ల పేరుతో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందులు చివరకు చెత్తకుప్పల పాలయ్యాయి. కోవిడ్ సంక్షోభాన్ని సాకుగా చూపి, అవసరానికి మించి చేసిన కొనుగోళ్లు ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల చిల్లు పెట్టాయి. పాలకుల నిర్లక్ష్యానికి ఈ గణాంకాలే నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ఆడిట్ నివేదికలో విస్తుపోయే నిజాలుతెలంగాణలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య సేవల నిర్వహణపై కాగ్ నిర్వహించిన…

Read More