
విశాఖ రైల్వేస్టేషన్లో జపాన్ తరహా క్యాప్సుల్ హోటల్
సహనం వందే, విశాఖపట్నం:రైలు ప్రయాణికులకు విశ్రాంతి అందించేలా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సరికొత్త క్యాప్సుల్ హోటల్ ప్రారంభమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో తొలిసారిగా ఈ తరహా వసతి అందుబాటులోకి వచ్చింది. స్లీపింగ్ పాడ్స్ పేరుతో ఈ హోటల్ను మొదలుపెట్టారు. తక్కువ ధరకు ఏసీ గదులు, ఉచిత వైఫై, వేడి నీటి స్నానాలు, స్నాక్స్ వంటి సౌకర్యాలతో ప్రయాణికులకు చక్కటి విశ్రాంతి కేంద్రంగా ఇది మారింది. విశాఖ రైల్వే స్టేషన్లోని మొదటి నంబరు ప్లాట్ఫాంపై ఉన్న మొదటి…