స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?

కేంద్రం కులగణన ప్రకటనతో చిక్కులు సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో తాజా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కేంద్ర కులగణనకే సాధికారత…కేంద్ర ప్రభుత్వం జనాభా గణాంకాల సమయంలో…

Read More