‘సర్జికల్ స్ట్రైక్‌లు ఎవరూ చూడలేదు’

సహనం వందే, ఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ 2019 సర్జికల్ స్ట్రైక్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సర్జికల్ స్ట్రైక్‌లకు సంబంధించిన సాక్ష్యాలను చూపాలని డిమాండ్ చేయడంతో పాటు, ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించి, చన్నీ సైన్యాన్ని అవమానించారని ఆరోపించింది. ఈ వివాదం రాజకీయ రగడకు దారితీసింది. సర్జికల్ స్ట్రైక్‌పై చన్నీ…

Read More