దద్దరిల్లిన తమిళనాడు కోర్టు జడ్జిమెంట్ – ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
సహనం వందే, తమిళనాడు: జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. కానీ కొందరి ప్రయాణాన్ని అధికార గర్వం అర్ధాంతరంగా ముగించేస్తుంది. రక్షించాల్సిన చేతులే రాక్షసంగా మారినప్పుడు చట్టం తన విశ్వరూపం చూపిస్తుంది. లాఠీకి రక్తం అంటుకున్నప్పుడు న్యాయం నిశ్శబ్దంగా ఉండదు. సాతంకుళం వీధుల్లో ఆ రాత్రి మరణం అధికార అహంకారం రూపంలో వచ్చింది. న్యాయం ఆలస్యమైనా అది విధించిన శిక్ష ఇప్పుడు చరిత్రలో ఒక హెచ్చరికగా నిలిచిపోతుంది. ప్రాణం తీసిన శాడిజంతమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాతంకుళం పోలీస్…