Parakala comments on Andhra Elections

ఏపీలో అర్థరాత్రి ఓట్ల కుట్ర – 2024 ఎన్నికల్లో ‘ఆరు సెకన్ల’ మాయాజాలం

సహనం వందే, న్యూఢిల్లీ: భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెలుగుచూసిన కొన్ని గణాంకాలు అంతర్జాతీయ స్థాయిలో విస్తుపోయేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటింగ్ ముగిసిన తర్వాత అర్థరాత్రి వేళ నమోదైన ఓట్లు, వాటి వేగం చూస్తుంటే వ్యవస్థలో ఏదో లోపం జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ వేదికగా మేధావుల గళంఢిల్లీలో…

Read More