MP Kalisetti Supports Cyclist Vandana

సైకిలిస్టుకు సైకిల్ వీరుడి అభి’వందన’ – రేస్ అక్రాస్ అమెరికా పోటీలకు వందన ఎంపిక

సహనం వందే, విజయనగరం: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం నేరుగా భారత రాష్ట్రపతికి లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అల్ట్రా ఎండ్యూరెన్స్ సైక్లింగ్‌లో అద్భుతాలు చేస్తున్న వందన ధావతేకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. క్రీడాకారిణి వెనుక ఒక ప్రజాప్రతినిధి నిలబడటం కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం సిఫార్సు కాదు ఒక మహిళా సాహసానికి రాజకీయ మద్దతు. రాష్ట్రపతి భవన్‌కు సిఫార్సు…వందన ధావతే సాధించిన విజయాలను…

Read More
Durai

గోల్డ్‌ ‘మెన్‌’కు కలిశెట్టి గ్రాండ్ సెల్యూట్

సహనం వందే, న్యూఢిల్లీ: కటిక పేదరికంలోనూ కల్మషం లేని గుణం ఆయన సొంతం. కళ్లముందు లక్షల విలువైన గోల్డ్‌ మెరుస్తున్నా ఆశపడని నిబ్బరం ఆయన శ్వాస. కొడుకు ప్రాణం కంటే నిజాయితీనే మిన్నగా భావించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడి గాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వార్థం నిండిన లోకంలో మానవత్వపు వెలుగులు విరజిమ్ముతూ దురై సరికొత్త చరిత్రను లిఖించి అందరికీ ఆదర్శప్రాయుడై నిలిచాడు. కుబేర మనసు…తమిళనాడు తిరుప్పూరుకు చెందిన దురై నిత్యం చెత్తతో సహవాసం చేస్తాడు. విధుల్లో…

Read More
Kalisetti with Speaker

కలిశెట్టి రాక్స్… స్పీకర్ టాక్స్ – ఎంపీ అప్పలనాయుడుని ప్రశంసించిన ఓం బిర్లా

సహనం వందే, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాల్లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత పార్లమెంట్ వేదికపై సామాన్యుడిలా సైకిల్‌పై కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన క్రమశిక్షణ, సరళత్వం సాక్షాత్తూ లోక్‌సభ స్పీకర్‌నే ముగ్ధుడ్ని చేశాయి. రాజకీయాల్లో ఆడంబరాలు కాకుండా ఆశయం ముఖ్యమని కలిశెట్టి నిరూపిస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా స్వయంగా ఆయనను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఇంట తేనీటి విందులోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం టీడీపీ ఎంపీలకు…

Read More
Vizianagaram MP Kalisetti Appalanaidu

విజయనగరం స్పీడు… కలిశెట్టి జోరు! – 18 నెలల్లోనే మారిన జిల్లా ముఖచిత్రం

సహనం వందే, విజయనగరం: విజయనగరం జిల్లా అభివృద్ధి బాటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 18 నెలల కాలంలోనే జిల్లా రూపురేఖలు మారిపోయాయి. పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయి. ఢిల్లీ నుంచి అమరావతి వరకు కలిశెట్టి చేస్తున్న నిరంతర కృషి నేడు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కనిపిస్తున్న మార్పు ఇదీ. భోగాపురం విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పుడు…

Read More