కేదార్‌నాథ్, బద్రీనాథ్ భక్తులకు శుభవార్త

సహనం వందే, హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లు త్వరలో భక్తుల కోసం తమ తలుపులు తెరుచుకోనున్నాయి. బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కమిటీ తెలిపిన వివరాల ప్రకారం, కేదార్‌నాథ్ ధామ్ వచ్చే నెల 2వ తేదీన ఉదయం 7 గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుస్తారు. అలాగే బద్రీనాథ్ ధామ్ 4న ఉదయం 7 గంటలకు భక్తులకు స్వాగతం పలుకుతుంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారీగా మంచు కురవడం…

Read More