
‘మరాఠీ మాట్లాడితేనే డబ్బులు ఇస్తాం’
సహనం వందే, ముంబై: ముంబైలోని భాండుప్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన భాషా అభిమానానికి అద్దం పడుతోంది. సాయి రాధే అపార్ట్మెంట్లో ఒక జంట, తమ ఇంటికి పిజ్జా డెలివరీ చేసిన వ్యక్తి మరాఠీ మాట్లాడలేదనే కారణంతో డబ్బులు చెల్లించడానికి నిరాకరించారు. హిందీ మాట్లాడకూడదని వాళ్ళు హుకుం జారీ చేశారు. ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘నీకు మరాఠీ రాదు.. డబ్బులు ఇవ్వం!’డొమినోస్ డెలివరీ ఏజెంట్ రోహిత్ లవారే పిజ్జా ఆర్డర్తో వెళ్లినప్పుడు,…