డాక్టర్ రఘురామ్ కు అరుదైన గౌరవం

కేఎంసీ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు ప్రదానం సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పి. రఘురామ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీ (కేఎంసీ) 70 ఏళ్ల చరిత్రలో విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు పొందిన మొదటి వైద్యుడిగా ఆయన ఘనత సాధించారు. మంగళూరులో జరిగిన ప్లాటినం జూబ్లీ కళాశాల దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును డాక్టర్ రఘురామ్‌కు అందజేశారు. అత్యున్నత సేవలకు…

Read More