మానవత్వం లేని నిర్మాత – హీరోలకు వందల కోట్లిస్తారు… కార్మికులకు రూ. 100 పెంచమంటే ఏడుస్తారు

సహనం వందే, హైదరాబాద్:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు తెరవెనుక జరుగుతున్న యుద్ధం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సినీ కార్మికులకు వేతనాల పెంపు విషయంలో నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలకు మధ్య నెలకొన్న వివాదం కారణంగా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీనికితోడు కొన్నిచోట్ల జరుగుతున్న షూటింగ్‌లను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటున్నారు. నిర్మాతల వైఖరిపై కార్మికుల ఆగ్రహం…హీరోలకు వందల కోట్లు ఇచ్చే నిర్మాతలు, తమకు రోజువారీ వేతనం 100 రూపాయలు పెంచడానికి…

Read More