వ్యవసాయ ఉగ్రవాదం

సహనం వందే, ఢిల్లీ: అమెరికాలో వ్యవసాయ ఉగ్రవాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రమాదకరమైన ఫంగస్‌ను అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలపై ఒక చైనా మహిళను అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. ఈ ఘటన వ్యవసాయ రంగంలో దాగి ఉన్న ప్రమాదాలను, ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పును చాటింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌కు కూడా ఇలాంటి దాడుల వల్ల ముప్పు ఉందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఏంటి?యుంకింగ్ జియాన్…

Read More