బంగ్లాదేశ్ లో నియంతృత్వం

సహనం వందే, ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం! తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై ఉక్కుపాదం మోపింది. పార్టీ కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చాత్రా లీగ్‌పై ఉగ్రవాద ముద్ర…అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన చాత్రా లీగ్‌ను గతంలోనే ఉగ్రవాద సంస్థగా…

Read More