తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్ శ్రీలక్ష్మి

సహనం వందే, అస్సాం: భారత సైన్యంలోని ప్రతిష్టాత్మక అస్సాం రైఫిల్స్‌లో ఒక తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. రైఫిల్‌వుమన్ పీవీ శ్రీలక్ష్మి… ఈ పారామిలిటరీ దళం మొట్టమొదటి మహిళా డాగ్ హ్యాండ్లర్‌గా విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న ఈ కీలక విభాగంలో శ్రీలక్ష్మి తన అంకితభావం, ధైర్యంతో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. అస్సాం రైఫిల్స్ స్వయంగా ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించడంతో, సోషల్ మీడియాలో ఆమె…

Read More