
ఖమ్మంలో 10 ఆసుపత్రుల మూసివేత
సహనం వందే, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి నకిలీ బిల్లులు సమర్పించి నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం మూసివేశారు. చికిత్సలు చేయకుండానే నిధులు కాజేయడం ఆయా ఆసుపత్రుల అక్రమాలకు పరాకాష్ట. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులను పొందిన కొన్ని ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర వైద్య…