
ఏవీ ఇన్ఫ్రాకాన్ భారీ మోసం – రూ. 500 కోట్లు స్వాహా ….
సహనం వందే, హైదరాబాద్: బై బ్యాక్ పాలసీ పేరుతో భారీ పెట్టుబడులు ఆకర్షించి, రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ఏవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ దందా వెలుగులోకి వచ్చింది. అనతి కాలంలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సొమ్ము ఇస్తామని ఆశచూపి, వందలాది మంది బాధితులను నిండా ముంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ కేంద్రంగా దందా… ఏవీ ఇన్ఫ్రాకాన్ ఛైర్మన్ విజయ్ గోగుల మాదాపూర్ను…