
రెడ్ల రగడ – మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై యాగీ
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం బహుజనులకు అవకాశం కల్పించడంపై రెడ్లు భగ్గుమంటున్నారు. తమకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం పట్ల ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు నానా యాగీ చేస్తున్నారు. బోధన్ లోనైతే సుదర్శన్ రెడ్డి అనుచరులు రాజీనామాలు కూడా చేస్తున్నారు. అలాగే బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ కులగణన, సామాజిక న్యాయం…