డిగ్రీ పరీక్షలు తక్షణమే నిర్వహించాలి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళంపై ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య విద్యార్థుల భవిష్యత్తు బలి కాకూడదని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరింది. అలాగే, తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాల్లోని అవకతవకలపై విచారణ జరిపి…

Read More