‘నెల’ దాటితే ముఖ్యమంత్రి ఔట్ – 30 రోజులు జైలుకు వెళ్తే పదవీ గండం
సహనం వందే, న్యూఢిల్లీ: అధికారం అంటే శాశ్వతం అనుకునే వారికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన ఒక హెచ్చరిక. నిందితుడిగా 30 రోజులు కస్టడీలో ఉంటే చాలు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయినా కుర్చీ వదలాల్సిందేనని కమిటీ స్పష్టం చేస్తోంది. నేరం నిర్ధారణ కావాల్సిన అవసరం లేదు, కేవలం జైలు గడప తొక్కడమే పదవికి శాపంగా మారబోతోంది. ప్రజాస్వామ్య మూలాలను కదిలించే ఈ కీలక అంశంపై సమగ్ర విశ్లేషణ. కస్టడీ వర్సెస్ శిక్షప్రధాని లేదా ముఖ్యమంత్రులు 30 రోజుల…