సింగర్ దేశద్రోహం

సహనం వందే హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశద్రోహం కేసుగా మారాయి. ఆమె వ్యాఖ్యలు మత, కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, పాకిస్తాన్‌లో వైరల్ అవుతూ భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడుతున్నాయని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. నేహా రాథోడ్ విమర్శలు… భగ్గుమన్న వివాదంపహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై నేహా సింగ్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని…

Read More